వాగులో డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు

59பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లికి చెందిన మాడెమోని చెన్నమ్మ మూడు రోజుల క్రితం వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం కోసం మూడు రోజులుగా పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. ఆదివారం బీబీనగర్ వాగులో కొట్టుకుపోతుండగా. ఓ వ్యక్తి వీడియో తీశారు. ఈ విషయం తెలుసుకునిన సోమవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, రెస్క్యూ టీంతో కలిసి దుందుభి వాగులో గాలింపు చేపట్టారు.

தொடர்புடைய செய்தி