ప్రమాదాల నివారణకు సహకరించండి: ఎస్ఐ

62பார்த்தது
ప్రమాదాల నివారణకు సహకరించండి: ఎస్ఐ
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాజాపూర్ మండల ఎస్ఐ రవి నాయక్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం జాతీయ రహదారి 44 పై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియమ నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.

தொடர்புடைய செய்தி