భారీ వర్షానికి తెగిన రోడ్లు

56பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు కొట్టుకుపోయాయి. అయిజ నుంచి ఎమ్మిగనూరు వెళ్లే దారిలో ఆయిజ సమీపంలోని పోలోని వాగు దగ్గర వంతెన నిర్మాణంలో ఉండగా కొత్తగా మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు. మట్టిరోడ్డు వాగు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

தொடர்புடைய செய்தி