రామన్ పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం

64பார்த்தது
రామన్ పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం
దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం రామన్ పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1, 020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 820 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఎన్టీఆర్ కాల్వ ద్వారా 1, 100 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 20 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 855 క్యూసెక్కులు, తాగు నీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదిలామని ఏఈ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி