దొంగను పట్టుకున్న పోలీసులు

54பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం దొంగను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బతుకమ్మ కుంటకు చెందిన ఉప్పరి శివ వెల్దండ, కల్వకుర్తి మండలాలలోని పరిసర గ్రామాల్లో బంగారం దొంగతనం చేసి కారులో హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 18 తులాల బంగారాన్ని ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி