మామిళ్ళపల్లిలో ఘనంగా ఎల్లమ్మ బోనాలు

74பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో మంగళవారం ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గ్రామంలో వీధుల వెంట శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி