సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా ఇది రూపొందింది. ఇటీవల ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేయగా నిర్మాత నాగవంశీ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ను మార్చినట్లు తెలిపారు. మార్చి 29న అమావాస్య ఉండడంతో ఒకరోజు ముందు అంటే మార్చి 28న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.