జై శ్రీరామ్ అనకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి: నటి (వీడియో)

4450பார்த்தது
దేశంలో ఎన్నికల వేడి మరింత పెరుగుతోంది. అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటి నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జై శ్రీరాం’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోండి అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி