తెరుచుకున్న కూనో నేషనల్ పార్క్

79பார்த்தது
తెరుచుకున్న కూనో నేషనల్ పార్క్
చిరుతలకు నిలయమైన మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కు తిరిగి తెరుచుకుంది. వర్షాల వల్ల ఇటీవల సందర్శకుల పర్యటనను నిషేధించారు. అయితే, చిరుతలను ఇంకా అడవుల్లోకి వదలకపోవడంతో వాటిని చూసేందుకు మరిన్ని రోజులు నిరీక్షించాల్సిందే. చిరుతలు అంతరించిపోతున్న పరిస్థితుల్లో 2022లో కేంద్రం నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చింది. అప్పటి నుంచి వాటిని ఎన్ క్లోజర్ లలో ఉంచి సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటోంది.

தொடர்புடைய செய்தி