రెండు రేషన్ దుకాణాలు సీజ్

73பார்த்தது
రెండు రేషన్ దుకాణాలు సీజ్
టేకులపల్లి బేతంపూడి రేషన్ దుకాణంలో పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం తనిఖీ నిర్వహించారు. 9 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యం వాస్తవ నిల్వల కంటే అధికంగా ఉన్నట్లు ఏఎస్వో వరదరాజు తెలిపారు. ఈ దుకాణానికి నిర్వహణ అప్పగించిన సులానగర్లోని రేషన్ దుకాణంలోనూ ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టగా అక్కడా మరో 27 క్వింటాళ్ల బియ్యం అధికంగా ఉన్నట్లు తేలింది. దుకాణాలను సీజ్ చేసి 36 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி