వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీయుడబ్ల్యూజే

65பார்த்தது
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీయుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం గాంధీ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు జర్నలిస్టులు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు డబల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி