కామేపల్లి మండలంలో బి ఆర్ ఎస్ ముమ్మర ప్రచారం

52பார்த்தது
కామేపల్లి మండలంలో బి ఆర్ ఎస్ ముమ్మర ప్రచారం
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామేపల్లి మండలంలోని తాళ్లగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ శనివారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాళ్ల గూడెం గ్రామంలోని పట్టభద్రుల ఓటర్లని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా పెద్దల సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను బలపరచాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అంగడాల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி