ముస్లిం మహిళలు నిరసన ర్యాలీ

59பார்த்தது
కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం మణుగూరు పట్టణంలో ముస్లింలు మహిళలు ర్యాలీ చేపట్టారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటన జరిగి రోజులు గడుస్తున్న ఇప్పటివరకు నిందితులకు శిక్ష విధించకపోవడం ముస్లిం పెద్దలు, మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైద్య విద్యార్థినిని దారుణంగా హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி