నిరసన చేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికులు

53பார்த்தது
నిరసన చేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికులు
మణుగూరు మిట్టగూడెం రధంగుట్టలో మిషన్‌ భగీరథ కార్మికులు సోమవారం నిరసనలు చేపట్టేరు. 5 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ పోచంపాడు కంపెనీలో పని చేస్తున్న 40 ఎం. ఎల్. డి కార్మికులు ఐదు నెలలుగా జీతాలు రానిపక్షంలో సెప్టెంబర్ 3 నుండి నిరసనలు భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో 8 రోజు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రదర్శన చేసారు,

தொடர்புடைய செய்தி