ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

56பார்த்தது
ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
మణుగూరు వరదకు గురైన ముప్పు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి అంటూ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విట్టల్ రావు కాలనీ వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా ముంపుకు గురైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி