నగదు పట్టివేత

1575பார்த்தது
నగదు పట్టివేత
మణుగూరు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి, పీవీకాలనీ కూడలి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో శుక్రవారం ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 4 లక్షల నగదును ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఆ నగదును ఎన్నికల ఎఫ్ఎస్ఈ అధికారులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி