మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

50பார்த்தது
మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
అశ్వాపురం మండలం మిట్టగూడెం, పోచంపల్లి మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు గత ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఆదివారం మిట్టగూడెం ప్లాంట్ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు వాపోయారు. ఆరు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమ వేతనాలు విడుదల చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி