రాజకీయ జోక్యం ఎక్కువై నిధులు దుర్వినియోగం

51பார்த்தது
కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, విలేకరుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిపై గత ప్రభుత్వం అజమాయిషీ, రాజకీయ జోక్యం ఎక్కువై నిధుల దుర్వినియోగం జరిగిందని అన్నారు. టిబిజికెఎస్ కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్ల గుర్తింపు సంఘం ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరి కట్టాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி