డ్యామ్ ని పరిశీలించిన ఎస్పీ

83பார்த்தது
డ్యామ్ ని పరిశీలించిన ఎస్పీ
భారీ వర్షాల నేపథ్యంలో కిన్నెరసాని నదికి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానిక ప్రజలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అప్రమత్తం చేస్తున్నారు. కిన్నరసాని దిగువ గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి వద్ద కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించి, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఆదేశించారు. కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లను తెరిచిన సమయంలో పర్యాటకులను ఎవ్వరినీ అనుమతించవద్దని డ్యామ్ అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி