కొత్తగూడెంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్

1532பார்த்தது
కొత్తగూడెంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బి. ఆర్. ఎస్ లీడర్ ఎడవల్లి కృష్ణ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు ఎడవల్లి సొంత గూటికి చేరారు.

தொடர்புடைய செய்தி