సమస్యలపై కలెక్టర్కు వినతి

72பார்த்தது
సమస్యలపై కలెక్టర్కు వినతి
పాల్వంచ మున్సిపాలిటీ నవభారత్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర బృందావనం కాలనీ నివాసులు పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని, వాటిని పరిష్కరించేలా మున్సిపల్ అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని డీసీమ్స్ ఛైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కలెక్టర్ను ఆదివారం కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కొత్వాలతో పాటు కాలనీ వాసులు కలిసి సమస్యలను విన్నవించారు.

தொடர்புடைய செய்தி