ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే

64பார்த்தது
ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే
జూలూరుపాడు మండలం అనంతరం గ్రామానికి చెందిన సాలెపు ముత్తయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్సలకు పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించాగా స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సీఎం సహాయ నిధి ద్వారా ఒక లక్ష 30 వేల ఎల్ ఓసి పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

தொடர்புடைய செய்தி