పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే కూనంనేని...

51பார்த்தது
పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే కూనంనేని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, హమాలీ కాలనీ ప్రాంతాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కూనంనేని తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతాలలో జామ్ అయిన కాలువలు, డ్రైనేజీల పూడికలు తీయాలని, మంచి నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సీనియర్ న్యాయవాది అయిత గంగాధర్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி