పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2881பார்த்தது
పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణ సంస్థ హైదరాబాదులో పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అనాధ బాలికలు అర్హులన్నారు. పాల్వంచ కలెక్టరేట్లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు.

தொடர்புடைய செய்தி