ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన
విద్యార్థులు మే 2 వరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి మంగళవారం తెలిపారు. 2024 మార్చిలో
పరీక్షలు రాసిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్
విద్యార్థులు రీకౌంటింగ్ కు, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.