ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

58பார்த்தது
ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
లక్ష్మీదేవిపల్లి రేగళ్ల పీహెచ్సీని జిల్లా వైద్యశాఖాధికారి డా. భాస్కర్ నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, కాన్పుల వివరాలను వైద్యురాలు డా. స్వప్నను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జ్వర సర్వేలు, వైద్య శిబిరాలు చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி