క్రీడలతో క్రమశిక్షణ

62பார்த்தது
క్రీడలతో క్రమశిక్షణ
క్రీడలు మన జీవితంలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పాల్వంచ పట్టణం శ్రీనివాసకాలనీ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి టెన్నిస్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం వేకువజామునే నిద్రలేస్తే క్రీడలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. తమ పిల్లల్ని ఇంట్లో ఖాళీగా ఉంచకుండా మైదానాలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు.

தொடர்புடைய செய்தி