ప్రజావాణి రద్దు

80பார்த்தது
ప్రజావాణి రద్దు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం కలెక్టరేట్లో అందుబాటులో ఉండరని, సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி