చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని మంత్రికి వినతి

82பார்த்தது
చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని మంత్రికి వినతి
సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా చెయ్యాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కృష్ణారావు తప్పకుండా సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరు చేస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారని నాగా సీతారాములు తెలిపారు.

தொடர்புடைய செய்தி