3 టన్నుల కలప పట్టివేత

52பார்த்தது
3 టన్నుల కలప పట్టివేత
జూలూరుపాడు రెవెన్యూ పరిధిలోని భూముల్లో కలపను రామచంద్రాపురం, జూలూరపాడుకు చెందిన జి. రాములు, కె. శ్రీనివాసరావు నరికి ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా అటవీ సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. 3 టన్నుల నర్లంగి, చింత, బెంబిడాలు రాకల కలపను, టాక్టర్ను అటవీ డిపోకు తరలించి విచారణ చేపట్టినట్లు జూలూరుపాడు అటవీ రేంజ్ అధికారి ప్రసాదరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி