10 వేల క్యూసెక్కులు నీరు విడుదల

57பார்த்தது
పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి శుక్రవారం రాత్రి పది వేల క్యూసెక్కుల వరదను విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 405. 30 అడుగులకు చేరింది. ఇన్ప్లే 4 వేల క్యూసెక్కులుగా ఉంది. నీటి విడుదల సమయంలో కిన్నెరసాని నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని కేటీపీఎస్ అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி