తెలుగు భాషపై పట్టు సాధించాలి: పీఓ

77பார்த்தது
తెలుగు భాషపై పట్టు సాధించాలి: పీఓ
గిరిజన విద్యార్థులు తెలుగు భాషపై పట్టుసాధించి మన కవుల గురించి అవగాహన కల్పించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. పూర్వం నుంచి ఇప్పటి వరకు ఉన్న తెలుగు కవుల పేర్లు వారి విశిష్టతను చాటి చెబుతూ పీఓ రాసి చదివిన కవితను గురువారం ఐటీడీఏ సామాజిక మాధ్యమంలో ఉంచడంతో ఇది వైరల్ అయ్యింది.

தொடர்புடைய செய்தி