పాఠశాల నిర్మాణం కోసం కలెక్టర్ కు వినతి

75பார்த்தது
పాఠశాల నిర్మాణం కోసం కలెక్టర్ కు వినతి
చర్ల మండలం దేవరపల్లి గ్రామపంచాయతీ రాళ్లగూడెంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేపట్టాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. రాళ్లగూడెంలో సుమారు 450 కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి పిల్లలు చదువుకోడానికి పాఠశాల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కావున ప్రభుత్వం రాళ్ళగూడెంలో పాఠశాల నిర్మాణాన్ని చేపట్టి విద్యార్థులకు విద్యను అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி