తగ్గుముఖం పట్టిన గోదావరి

73பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి వరద నిదానంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 39. 4 అడుగులకు తగ్గింది. భద్రాచలం నుంచి దిగువకు 7. 76 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జి అవుతోంది. స్నానఘట్టాల మెట్లు నీటి నుంచి బయట పడుతుండడంతో వాటిపై బురద మేటలు పేరుకున్నాయి. వరదలకు కొట్టుకొచ్చిన చెత్తా చెదారం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி