నలుగురు మావోయిస్టులు లొంగుబాటు

82பார்த்தது
నలుగురు మావోయిస్టులు లొంగుబాటు
చత్తీస్గడ్ కాంకేర్ జిల్లా డీఐజీ, ఎస్పీ సమక్షంలో గురువారం నలుగురు మావోయిస్టు లొంగిపోయారు. వీరిపై రూ. 12 లక్షల రివార్డ్ ఉంది. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కాగా సూరజ్, నరేష్ లపై రూ. 5 లక్షల రివార్డు ఉండగా, మరో ఇద్దరిపై చెరో లక్ష రూపాయల రివార్డు ఉంది. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி