వరద బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ

71பார்த்தது
వరద బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ
వరద బాధితులకు నష్టపరిహారం చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. గురువారం మణుగూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. వరద బాధితులకు ప్రకృతి వైపరీత్యాల ఆర్థిక సహకార చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టం జరిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మణుగూరులో బాధితులకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி