రక్షణ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

73பார்த்தது
రక్షణ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
నిమజ్జన సమయంలో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిల్రాజ్ అన్నారు. భద్రాచలం నిమజ్జన ఘాట్ వద్ద ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్షించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. వరద పరిస్థితిపై నీటిపారుదలశాఖ అధికారులతో చర్చించారు. అనంతరం డీడీఆర్ ఎఫ్కు చెందిన రబ్బరు బోటులో సిబ్బందితో కలిసి గోదావరిలో ట్రయల్న్ వేశారు.

தொடர்புடைய செய்தி