గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశాలు

61பார்த்தது
గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశాలు
భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయని ఐటీడీఏ పివో తెలిపారు. మన్యం గిరిజన విద్యార్థులకు డిగ్రీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది వర్తించేదని ఈసారి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி