16న గిరిజన దర్బారు రద్దు

71பார்த்தது
16న గిరిజన దర్బారు రద్దు
భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బారును రద్దు చేసినట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని అధికారులు అందుబాటులో ఉండరని దీన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజనులు దరఖాస్తులు అందించేందుకు ఈ సోమవారం ఐటీడీఏకు రావొద్దని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி