జ్వరంతో మహిళ మృతి

83பார்த்தது
జ్వరంతో మహిళ మృతి
విషజ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం అన్నపరెడ్డిపల్లిలో చోటుచేసుకొంది. అబ్బుగూడేనికి చెందిన పామర్తి నాగలక్ష్మి(25) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తొలుత సత్తుపల్లిలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని తిరుమలకుంటలోని పుట్టింటికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி