వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

52பார்த்தது
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని, ప్రయాణాల్లో భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని చంద్రుగొండ తహశీల్దార్ సంధ్యారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలన్నారు. వరద ఉద్ధృతి వైపు వెళ్లోద్దని, స్వీయ జాగ్రత్త అవసరం అన్నారు. అధికారులకు ఆదేశాల పాటించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி