దాడి ఘటనపై కేసు నమోదు

75பார்த்தது
దాడి ఘటనపై కేసు నమోదు
ఆర్థిక లావాదేవీల అంశంలో దమ్మపేట మండలం గట్టుగూడానికి చెందిన మల్లెంపల్లి యాదగిరి నాగ వెంకట ఫణి కుమార్ పై ముష్టిబండకు చెందిన గంటా సత్యనారాయణ మంగళవారం దాడిచేయడంతో తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ప్రతాపరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி