వివాదాస్పద భూమిలో దుక్కి చేసిన వారిపై కేసు నమోదు

58பார்த்தது
వివాదాస్పద భూమిలో దుక్కి చేసిన వారిపై కేసు నమోదు
అశ్వారావుపేట అటవీశాఖ లంకాలపల్లి బీట్ పరిధిలో వివాదంతో, కోర్టు పరిధిలో ఉన్న భూమిలో వాగొడ్డుగూడేనికి చెందిన కొందరు నాగళ్లతో దుక్కి చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన బీట్ అధికారి భూక్యా మల్చూర్ను దుర్భాషలాడారు. బాధితుడి ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

தொடர்புடைய செய்தி