ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

59பார்த்தது
ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్సీ దండె విఠల్ నివాసంలో గురువారం కాంగ్రెస్ నాయకులు పంజాల సత్యనారాయణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు అర్షద్ హుస్సేన్, కొండపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி