ఈనెల 24న ఇసుక వేలం పాట

57பார்த்தது
ఈనెల 24న ఇసుక వేలం పాట
సిర్పూర్-టి మండల కేంద్రంలోని మాకిడి శివారులో అక్రమముగా నిల్వ ఉంచిన ఇసుకను వేలం వేయనున్నట్లు రెవెన్యూ అధికారులు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మైన్స్ & జియాలజీ ఏడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీన పరచుకున్మ ఇసుకను మండల గిర్దావర్ సమక్షంలో ఈనెల 24న ప్రభుత్వ నియమావళి ప్రకారం వేలం వేయనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ వేలం పాటలో పాల్గొనగలరని కోరారు.

தொடர்புடைய செய்தி