కాగజ్‌నగర్‌లో మంచు జ్యోతిర్లింగం దర్శనం

79பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం పురస్కరించుకొని మంచు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఈ మంచుశివలింగాన్ని చూడటానికి విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులు బిల్వార్చన, ప్రత్యేక పూజా ‌కార్యక్రమాలు నిర్వహించారు. అమర్నాథ జ్యోతిర్లింగం దర్శించుకున్న ఫలితం దక్కిందని భక్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி