44 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

81பார்த்தது
44 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గుమ్మల రితిక్, నౌషాద్ హుస్సేన్ ఇళ్లలో దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி