అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

71பார்த்தது
అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు, పిడిఎస్ బియ్యం, గంజాయి, గుట్కా విక్రయాలు చేసిన వారిపై మట్కా, గ్యాంబ్లింగ్ కు, అక్రమ ఇసుక రవాణా పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుండమని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస‌ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంటే 8712670505 నెంబర్ కు కాల్ చేసి వారి వివరాలను తెలియజేయాలని, సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி