జిల్లాలో బ్రిడ్జ్ ల వద్ద పోలీసుల బందోబస్తు

69பார்த்தது
జిల్లాలో బ్రిడ్జ్ ల వద్ద పోలీసుల బందోబస్తు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. శనివారం నుండి జిల్లాలో ముఖ్యమైన బ్రిడ్జ్ ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. పోలీసుల బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఐ, ఎస్ఐలను ఎస్పీ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி