బీసీ డిక్లరేషన్ పై తహసీల్దార్ కీ వినతిపత్రం

84பார்த்தது
బీసీ డిక్లరేషన్ పై తహసీల్దార్ కీ వినతిపత్రం
తిర్యాణి మండల కేంద్రంలో ఓబీసీ మండల కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులాలకు ఇచ్చిన హామీలు 100 రోజులలో నెరవేరుస్తానని 6 నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని, బీసీ సబ్ ప్లాన్ కమిటీ త్వరగా వేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ, సోమవారం మండల ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. ఓబీసి మండల అధ్యక్షుడు గాయెంగి తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி